--------- Test Ad ---------

అమరావతి

సుచరితకు సువర్ణవకాశం!

Jun 08, 2019, 17:56 IST
ఇది వైఎస్‌ జగన్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం

మంత్రులకు వైఎస్‌ జగన్‌ ఆల్‌ ది బెస్ట్‌!

Jun 08, 2019, 16:56 IST
మనం వేసే ప్రతి అడుగూ మన ఏపీ ప్రజలు మేలు కోసమే అయి ఉండాలని మంత్రులకు సీఎం జగన్‌ సూచించారు. ...

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

Jun 08, 2019, 16:21 IST
కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శాఖలు కేటాయించారు.

అలా చేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ : కొడాలి నాని

Jun 08, 2019, 14:56 IST
మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ అని.. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తామని

జగన్‌ టీమ్‌: మంత్రుల ప్రొఫైల్‌ ఇదే!

Jun 08, 2019, 11:23 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌ను శనివారం...

గత ఐదేళ్ల పీడకలను ప్రజలు మర్చిపోయేలా..

Jun 08, 2019, 11:02 IST
ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు మన యువ సీఎం..

మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్‌

Jun 08, 2019, 10:53 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. వేద పండితుల ఆశీర్వచనాల...

కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

Jun 08, 2019, 08:19 IST
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రిమండలి కొలువుదీరింది. మంత్రులుగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ నరసింహన్‌ శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేయించారు....

సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి

Jun 08, 2019, 07:52 IST
సాక్షి, అమరావతి :ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం...

అనుసంధానం.. అంతామాయ!

Jun 08, 2019, 04:51 IST
సాక్షి, అమరావతి: పది వేల ఎకరాల్లో వరి సాగుకు ఒక టీఎంసీ నీళ్లు అవసరం. ఆరుతడి పంటలైతే ఒక టీఎంసీ నీటితో...

బాబు పాలనలో పక్షపాత దాడులు!

Jun 08, 2019, 04:36 IST
సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాజకీయ ప్రేరేపిత దాడులకు ఉపకరణంలా మారిందని అధికార వర్గాలు...

మీ విధానం ఆదర్శనీయం

Jun 08, 2019, 04:28 IST
సాక్షి, అమరావతి: ‘మీ విధానాలు, ఆలోచనలు ఆదర్శనీయం... చరిత్రాత్మకం... విప్లవాత్మకం...’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు...

ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం

Jun 08, 2019, 04:13 IST
సాక్షి, అమరావతి : రాష్ట్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదిక సిద్ధమైంది. శనివారం...

రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక

Jun 08, 2019, 04:05 IST
సాక్షి, అమరావతి :  సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని...

నేడు సచివాలయానికి సీఎం జగన్‌

Jun 08, 2019, 04:02 IST
సాక్షి, అమరావతి: సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తొలిసారిగా...

ఏపీపీఎస్సీ రూటే సపరేటు!

Jun 08, 2019, 03:57 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న వివిధ పోస్టుల భర్తీ పరీక్షల్లో నెలకొంటున్న లోపాలు నిరుద్యోగుల పాలిట...

పార్టీ, ప్రభుత్వం మనకు రెండు కళ్లు

Jun 08, 2019, 03:51 IST
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏలూరు ‘బీసీ గర్జన’ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అనుసరించి తొలి అడుగుగా...

సీఎం కార్యాలయంలో నలుగురికి పదవులు

Jun 07, 2019, 21:19 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాలయంలో నలుగురికి పదవులు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఈ జీవో...

ఆర్టీసీ సమ్మెకు కార్మికుల మద్దతు లేదు

Jun 07, 2019, 19:07 IST
సాక్షి, విజయవాడ : ఈనెల 13 నుంచి సమ్మెబాట పట్టనున్న ఆర్టీసీ కార్మిక సంఘాలను ఉద్దేశిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

‘రాజన్న రాజ్యం దిశగా జగనన్న అడుగులు’

Jun 07, 2019, 18:17 IST
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా షేక్‌...

సీఎం జగన్‌ ప్రకటనపై స్పందించిన టీడీపీ

Jun 07, 2019, 17:20 IST
తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటనపై టీడీపీ స్పందించింది.

సభను హుందాగా నడిపిస్తా: తమ్మినేని

Jun 07, 2019, 16:15 IST
ఆంధ్రప్రదేశ్‌ శానససభ స్పీకర్‌గా అవకాశం దక్కడం పట్ల తమ్మినేని సీతారాం సంతోషం వ్యక్తం చేశారు.

ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేష్

Jun 07, 2019, 15:25 IST
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ నియమితులయ్యారు.

సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్‌

Jun 07, 2019, 14:27 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సీఎం చాంబర్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ...

వైఎస్సార్‌ఎల్పీ భేటీలో జగన్‌ భావోద్వేగం

Jun 07, 2019, 12:28 IST
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తనతో పాటు పార్టీ నేతలు కూడా...

‘జగన్‌ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం’

Jun 07, 2019, 12:02 IST
సాక్షి, తాడేపల్లి : కేబినెట్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో సంచలనమని వైఎస్సార్ సీపీ...

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన నిర్ణయం

Jun 07, 2019, 11:00 IST
సాక్షి, తాడేపల్లి: మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా...

‘లోకేష్‌కు ప్రకాశం బ్యారేజ్‌.. చంద్రబాబుకు పోలవరం’

Jun 07, 2019, 10:07 IST
వు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం ..

ఎమ్మెల్యేలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

Jun 07, 2019, 10:00 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష (వైఎస్సార్‌ఎల్పీ) సమావేశం ప్రారంభమైంది. ముందుగా...

సీబీఐకి పచ్చజెండా

Jun 07, 2019, 04:03 IST
సాక్షి, అమరావతి: పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది....